మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ లొంగుబాటు

Published : Jul 14, 2021, 10:18 AM IST
మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ లొంగుబాటు

సారాంశం

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన రావుల రంజిత్ పోలీసులకు లొంగిపోయారు. ఆయన తండ్రి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ ఇటీవల మరణించారు. అప్పటి నుంచి రంజిత్ మావోయిస్టులకు దూరంగా ఉంటున్నారు.

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన రావుల రంజిత్ పోలీసులకు లొంగిపోయారు. ఆయన కొద్ది కాలంగా మావోయిస్టు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇందులో భాగంగా మావోయిస్టు బెటాలియన్ కమిటీ చీఫ్ గా పనిచేస్తున్నారు. దీంతో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది.

రావుల రంజిత్ సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ కుమారుడు. కొద్ది కాలం క్రితం రావుల శ్రీకాంత్ మరణించారు. శ్రీకాంత్ మరణించిన తర్వాత రంజిత్ పార్టీకి దూరమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్