
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై సైబర్ ఎటాక్ జరిగింది. బ్యాంక్ నుండి రూ. 12 కోట్లను Cyber నేరగాళ్లు కొట్టేశారు. ఈ విషయమై బ్యాంకు యాజమాన్యం పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేసింది.
బ్యాంకు server ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లను కొట్టేశారు దుండగులు. ఈ బ్యాంకు నుండి కొట్టేసిన నగదును 120 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని సైబర్ క్రైమ్ పోలీసులకు మMahesh Bank ఫిర్యాదు చేసింది. Bank సర్వర్ ను సైబర్ నేరగాళ్లు ఎలా హ్యాక్ చేశారనే విషయమై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.