మెదక్: గాండ్రిస్తూ పైపైకి... బోనులో చిక్కిన చిరుతపులి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 12, 2021, 11:27 AM IST
మెదక్: గాండ్రిస్తూ పైపైకి... బోనులో చిక్కిన చిరుతపులి (వీడియో)

సారాంశం

స్థానికులను భయంతో కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారుల బోనులో చిక్కింది. 

మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడింది. శనివారం రాత్రి కామారం తాండా సమీపంలో ఏర్పాటుచేసిన బోనులో చిరుతను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బోనులో చిక్కిన చిరుతను తరలించారు. గతకొంత కాలంగా చిరుత సంచారంతో భయపడిపోతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

వీడియో

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu