మెదక్: గాండ్రిస్తూ పైపైకి... బోనులో చిక్కిన చిరుతపులి (వీడియో)

Published : Sep 12, 2021, 11:27 AM IST
మెదక్: గాండ్రిస్తూ పైపైకి... బోనులో చిక్కిన చిరుతపులి (వీడియో)

సారాంశం

స్థానికులను భయంతో కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారుల బోనులో చిక్కింది. 

మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడింది. శనివారం రాత్రి కామారం తాండా సమీపంలో ఏర్పాటుచేసిన బోనులో చిరుతను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బోనులో చిక్కిన చిరుతను తరలించారు. గతకొంత కాలంగా చిరుత సంచారంతో భయపడిపోతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

వీడియో

PREV
click me!

Recommended Stories

నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే