హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం .. రంగంలోకి ఆరు బృందాలు

Siva Kodati |  
Published : Jan 12, 2023, 02:16 PM IST
హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం .. రంగంలోకి ఆరు బృందాలు

సారాంశం

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. మొత్తం ఆరు బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం నగరంలోని మూడు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులకు దిగారు. బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. మొత్తం ఆరు బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?