గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు ఐటీ అధికారులు మంగళవారం నాడు నోటీసులు పంపారు.
భువనగిరి: పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులతో ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు.
Also read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య
నయీం కు సంబంధించిన ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే నయీం భార్యకు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో టైలరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా నయీం సతీమణి ఆ సమయంలో ఐటీ అధికారులకు నోటీసులు జారీ చేశారు.
also read:నయీం మేనకోడలు షాహెదా మృతి: ఏం జరిగింది?
మరో వైపు ఐటీ అధికారులు తాజాగా నయీం కుటుంబసభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు కూడ నోటీసులు పంపారు.