గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

By narsimha lodeFirst Published Feb 25, 2020, 3:00 PM IST
Highlights

గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులతో పాటు  ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు ఐటీ అధికారులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. 


భువనగిరి: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులతో  ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు  నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు  నోటీసులు అంటించారు.

Also read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

నయీం కు సంబంధించిన ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే  నయీం భార్యకు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో టైలరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా నయీం సతీమణి  ఆ సమయంలో ఐటీ అధికారులకు  నోటీసులు జారీ చేశారు. 

also read:నయీం మేనకోడలు షాహెదా మృతి: ఏం జరిగింది?

మరో వైపు ఐటీ అధికారులు తాజాగా నయీం కుటుంబసభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు కూడ నోటీసులు పంపారు. 

click me!