గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

Published : Feb 25, 2020, 03:00 PM ISTUpdated : Feb 25, 2020, 03:01 PM IST
గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

సారాంశం

గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులతో పాటు  ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు ఐటీ అధికారులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. 


భువనగిరి: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులతో  ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు  నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు  నోటీసులు అంటించారు.

Also read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

నయీం కు సంబంధించిన ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే  నయీం భార్యకు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో టైలరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా నయీం సతీమణి  ఆ సమయంలో ఐటీ అధికారులకు  నోటీసులు జారీ చేశారు. 

also read:నయీం మేనకోడలు షాహెదా మృతి: ఏం జరిగింది?

మరో వైపు ఐటీ అధికారులు తాజాగా నయీం కుటుంబసభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు కూడ నోటీసులు పంపారు. 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?