పహాడిషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ మిస్టరీ ఛేదించిన పోలీసులు.. భూ వివాదాలతో హత్య చేసి

Siva Kodati |  
Published : May 26, 2023, 03:00 PM IST
పహాడిషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ మిస్టరీ ఛేదించిన పోలీసులు.. భూ వివాదాలతో హత్య చేసి

సారాంశం

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన కేసును పోలీసులు ఛేధించారు. పూరానా సింగ్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తేల్చారు. 

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో డ్రమ్‌లో డెడ్ బాడీ దొరికిన కేసును పోలీసులు ఛేధించారు. మృతుడిని పూరానా సింగ్‌గా గుర్తించారు. అతను ఈ నెల 22 నుంచి కనిపించడం లేదని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు పూరానా సింగ్ హత్యకు గురైనట్లు తేల్చారు. భూ వివాదాల కారణంగా అతనిని గొంతు కోసి దారుణంగా చంపిన దుండగులు.. అనంతరం డ్రమ్‌లో పెట్టి చెరువులో పడేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu