కిడ్నాప్ ముఠా అరెస్ట్, ఒక్కో చిన్నారిని పదివేలకు విక్రయిస్తున్న గ్యాంగ్

Siva Kodati |  
Published : Apr 24, 2019, 09:04 PM ISTUpdated : Apr 24, 2019, 09:06 PM IST
కిడ్నాప్ ముఠా అరెస్ట్, ఒక్కో చిన్నారిని పదివేలకు విక్రయిస్తున్న గ్యాంగ్

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠా లక్ష్యం. 

హైదరాబాద్ పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠా లక్ష్యం. కిడ్నాప్ చేసిన చిన్నారులను పిల్లలు లేని వారికి రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు విక్రయిస్తారు.

ఈ ముఠా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం వీరిని పట్టుకున్నారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురు చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu