సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

Siva Kodati |  
Published : Jun 10, 2022, 08:22 PM ISTUpdated : Jun 10, 2022, 08:26 PM IST
సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

సారాంశం

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి నిందితుడు ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.   

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. ఫార్మా వ్యాపారం చేస్తున్న గుప్తాకు ఢిల్లీకి చెందిన మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. దాంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఢిల్లీ ద్వారక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.