సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

Siva Kodati |  
Published : Jun 10, 2022, 08:22 PM ISTUpdated : Jun 10, 2022, 08:26 PM IST
సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

సారాంశం

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి నిందితుడు ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.   

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. ఫార్మా వ్యాపారం చేస్తున్న గుప్తాకు ఢిల్లీకి చెందిన మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. దాంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఢిల్లీ ద్వారక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?