సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

Siva Kodati |  
Published : Jun 10, 2022, 08:22 PM ISTUpdated : Jun 10, 2022, 08:26 PM IST
సోషల్ మీడియాలో పరిచయం.. హోటల్‌లో ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి అత్యాచారం

సారాంశం

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి నిందితుడు ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.   

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. ఫార్మా వ్యాపారం చేస్తున్న గుప్తాకు ఢిల్లీకి చెందిన మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. దాంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఢిల్లీ ద్వారక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu