భార్యను హత్య చేసి.. పీఎస్ లో లొంగిపోవడానికి వెళ్తూ యాక్సిడెంట్లో భర్త మృతి…

Published : Sep 01, 2023, 09:20 AM ISTUpdated : Sep 01, 2023, 09:27 AM IST
భార్యను హత్య చేసి.. పీఎస్ లో లొంగిపోవడానికి వెళ్తూ యాక్సిడెంట్లో భర్త మృతి…

సారాంశం

భార్యమీద అనుమానంతో హత్య చేశాడో భర్త. ఆ తరువాత పీఎస్ లో లొంగిపోవడానికి వెడుతుంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

అదిలాబాద్ : తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన ఓ భర్త పీఎస్ కు వెడుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదిలాబాద్ బంగారిగూడలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. బంగారిగూడలోని అరుణ్ అనే వ్యక్తి భార్య దీప మీద అనుమానంతో హత్య చేశాడు. 

ఆ తరువాత పిఎస్ లో లొంగిపోవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త అరుణ్ మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం