భార్యను హత్య చేసి.. పీఎస్ లో లొంగిపోవడానికి వెళ్తూ యాక్సిడెంట్లో భర్త మృతి…

Published : Sep 01, 2023, 09:20 AM ISTUpdated : Sep 01, 2023, 09:27 AM IST
భార్యను హత్య చేసి.. పీఎస్ లో లొంగిపోవడానికి వెళ్తూ యాక్సిడెంట్లో భర్త మృతి…

సారాంశం

భార్యమీద అనుమానంతో హత్య చేశాడో భర్త. ఆ తరువాత పీఎస్ లో లొంగిపోవడానికి వెడుతుంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

అదిలాబాద్ : తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన ఓ భర్త పీఎస్ కు వెడుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదిలాబాద్ బంగారిగూడలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. బంగారిగూడలోని అరుణ్ అనే వ్యక్తి భార్య దీప మీద అనుమానంతో హత్య చేశాడు. 

ఆ తరువాత పిఎస్ లో లొంగిపోవడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త అరుణ్ మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు