హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

Published : Mar 09, 2020, 11:38 AM IST
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

సారాంశం

హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత  ఆయన అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

హైద్రాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?