కూకట్‌పల్లిలో దారుణం : మద్యం మత్తులో ఒంటికి నిప్పు.. సజీవదహనమైన జిమ్ ట్రైనర్

Siva Kodati |  
Published : May 10, 2023, 03:55 PM IST
కూకట్‌పల్లిలో దారుణం : మద్యం మత్తులో ఒంటికి నిప్పు.. సజీవదహనమైన జిమ్ ట్రైనర్

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జయకృష్ణ అనే జిమ్ ట్రైనర్ మద్యం మత్తులో తన ఒంటికి నిప్పంటించుకున్నాడు.  ఈ ఘటనలో జయకృష్ణ సజీవదహనమయ్యాడు. 

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. జయకృష్ణ అనే జిమ్ ట్రైనర్ మద్యం మత్తులో తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో జయకృష్ణ సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో వుండి నిప్పు అంటించుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్