ప్రేమించాలంటూ 8మంది బెదిరింపులు:తాళలేక యువతి ఆత్మహత్య

Published : Oct 21, 2018, 05:16 PM IST
ప్రేమించాలంటూ 8మంది బెదిరింపులు:తాళలేక యువతి ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

హైదరాబాద్:హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

అయితే పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పోకిరీల వేధింపులను తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?
హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే