తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కేసీఆర్‌తో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ భేటీ, ఎంవోయూ

Siva Kodati |  
Published : Mar 02, 2023, 04:06 PM ISTUpdated : Mar 02, 2023, 04:15 PM IST
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కేసీఆర్‌తో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ భేటీ, ఎంవోయూ

సారాంశం

తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది.

తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గురువారం ఫాక్స్‌కాన్ కంపెనీ ఛైర్మన్ యంగ్‌లియూ .. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu