కర్రతో కొట్టి కన్నకొడుకును హతమార్చిన తండ్రి.. కారణం ఏంటంటే...

Published : Oct 16, 2023, 08:18 AM ISTUpdated : Oct 16, 2023, 08:19 AM IST
కర్రతో కొట్టి కన్నకొడుకును హతమార్చిన తండ్రి.. కారణం ఏంటంటే...

సారాంశం

పొలం అమ్మగా వచ్చిన డబ్బులో కొడుకు వాటా అడిగాడని ఓ తండ్రి కోపానికి వచ్చాడు. కర్రతో దారుణంగా కొట్టి హతమార్చాడు. 

నిజామాబాద్ : నిజామాబాద్జిల్లా, నవీపేట మండలం మెసన్ పల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నకొడుకునే అతి దారుణంగా హతమార్చాడో తండ్రి. పొలం అమ్మగా వచ్చిన డబ్బులో కొడుకు తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన తండ్రి కొడుకును కర్రతో కొట్టి చంపాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రెండ్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం, ఆపై హ‌త్య‌.. హంత‌కుడిని ప‌ట్టించిన బాల‌య్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ