లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

Published : May 24, 2018, 08:55 PM IST
లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

సారాంశం

హాట్ న్యూస్..

నల్గొండ :

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ 9600 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యా౦డెడ్ గా చిక్కిండు ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు