లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

Published : May 24, 2018, 08:55 PM IST
లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

సారాంశం

హాట్ న్యూస్..

నల్గొండ :

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ 9600 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యా౦డెడ్ గా చిక్కిండు ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే
Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?