లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

First Published May 24, 2018, 8:55 PM IST
Highlights

హాట్ న్యూస్..

నల్గొండ :

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ 9600 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యా౦డెడ్ గా చిక్కిండు ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!