నకిలీ బిల్లులతో రూ.100 కోట్ల స్కాం.. రైల్వే కాంట్రాక్టర్‌ ఇంటిపై ఈడీ దాడులు

Siva Kodati |  
Published : Jul 30, 2022, 06:50 PM IST
నకిలీ బిల్లులతో రూ.100 కోట్ల స్కాం.. రైల్వే కాంట్రాక్టర్‌ ఇంటిపై ఈడీ దాడులు

సారాంశం

హైదరాబాద్‌లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ ఇంట్లో సోదాలు జరిపింది. నకిలీ బిల్లులతో అతను వంద కోట్ల స్కాం చేశాడని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. తార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

హైదరాబాద్‌లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ ఇంట్లో సోదాలు జరిపింది. నకిలీ బిల్లులతో అతను వంద కోట్ల స్కాం చేశాడని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. తార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే