కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Siva Kodati |  
Published : Sep 27, 2022, 02:21 PM IST
కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

సారాంశం

కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. 

ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసినో కేసులో మంచిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంచిరెడ్డికి నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మంచిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది వ


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్