వరంగల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు...

Published : Aug 25, 2023, 09:09 AM IST
వరంగల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు...

సారాంశం

వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. 

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.43 నిమిషాలకు ఈ భూకంపం నమోదయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30కిమీ లోతులో భూకంప కదలికలు సంభవించాయని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని షేర్ చేసింది. 

 


 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం