వరంగల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు...

Published : Aug 25, 2023, 09:09 AM IST
వరంగల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు...

సారాంశం

వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. 

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.43 నిమిషాలకు ఈ భూకంపం నమోదయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30కిమీ లోతులో భూకంప కదలికలు సంభవించాయని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని షేర్ చేసింది. 

 


 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?