తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

Siva Kodati |  
Published : Nov 07, 2023, 04:07 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ‌లకు సీపీఎం అవకాశం కల్పించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu