తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

Siva Kodati |  
Published : Nov 07, 2023, 04:07 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ‌లకు సీపీఎం అవకాశం కల్పించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ