తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

Siva Kodati |  
Published : Nov 07, 2023, 04:07 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సీపీఎం.. మునుగోడు నుంచి నర్సిరెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సీపీఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సీపీఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో 3 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ‌లకు సీపీఎం అవకాశం కల్పించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!