రంగారెడ్డి జిల్లా దేవరంపల్లిలో విషాదం.. చిన్నారిని చంపి దంపతుల ఆత్మహత్య..

Published : Apr 04, 2023, 10:12 AM ISTUpdated : Apr 04, 2023, 10:35 AM IST
రంగారెడ్డి జిల్లా దేవరంపల్లిలో విషాదం.. చిన్నారిని చంపి దంపతుల ఆత్మహత్య..

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మృతులను అశోక్,  సంధ్య, అంకితలు గుర్తించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?