బోథ్, వనపర్తి, చేవేళ్ల అభ్యర్ధులకు బీం ఫాం నిలిపివేత .. కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Siva Kodati |  
Published : Nov 05, 2023, 07:39 PM IST
బోథ్, వనపర్తి, చేవేళ్ల అభ్యర్ధులకు బీం ఫాం నిలిపివేత .. కాంగ్రెస్ సంచలన నిర్ణయం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బోథ్, వనపర్తి, చేవెళ్ల అభ్యర్ధులకు బీ ఫాంను ఇవ్వకుండా ఆపింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సరిగా లేదంటూ స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బోథ్, వనపర్తి, చేవెళ్ల అభ్యర్ధులకు బీ ఫాంను ఇవ్వకుండా ఆపింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సరిగా లేదంటూ స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు స్థానాల అభ్యర్ధులపై సమీక్ష నిర్వహించనుంది. బోథ్ నుంచి వెన్నెల కిశోర్‌, వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, చేవేళ్ల నుంచి పామెన భీం భారత్‌‌లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు