తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

Siva Kodati |  
Published : Aug 18, 2021, 09:07 PM IST
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

సారాంశం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు. శ్రీలత, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, ఎన్ తుకారారం, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవీ దేవీలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజయం ఆమోదం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !