తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

Siva Kodati |  
Published : Aug 18, 2021, 09:07 PM IST
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

సారాంశం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు. శ్రీలత, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, ఎన్ తుకారారం, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవీ దేవీలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజయం ఆమోదం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్