కేసీఆర్ పెద్దమనసు.. ఉద్యమంలో బలిదానం చేసుకున్న కానిస్టేబుల్‌ కూతురికి ఆర్థికసాయం

Published : Jul 23, 2018, 01:00 PM IST
కేసీఆర్ పెద్దమనసు.. ఉద్యమంలో బలిదానం చేసుకున్న కానిస్టేబుల్‌ కూతురికి ఆర్థికసాయం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. కానిస్టేబుల్ తన కూతురిని డాక్టర్‌గా చూడాలనుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. కానిస్టేబుల్ తన కూతురిని డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆయన ప్రాణత్యాగంతో ఆ కుటుంబం కష్టాల్లో పడింది. ఆర్థిక ఇబ్బందులతో అమ్మాయి చదువు సాగడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కానిస్టేబుల్‌ కటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు. వెంటనే కానిస్టేబుల్ భార్యను ప్రగతి భవన్‌కు పిలిపించి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ
Real Estate : హైదరాబాద్‌లో మరో హైటెక్ సిటీ.. లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం !