కెకె ను పరామర్శించిన సీఎం కేసీఆర్

Published : Jul 24, 2017, 04:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కెకె ను పరామర్శించిన సీఎం కేసీఆర్

సారాంశం

కెకె ను పరమార్శించిన సిఎం కెసిఆర్ కెకె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగిన సిఎం సిఎంతోపాటు డిప్యూటీ సిఎంలు, మంత్రులు  

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు కేశవరావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కెకె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఎన్నిరోజుల చికిత్స అవసరమవుతుందని డాక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు సిఎం కెసిఆర్. కెసిఆర్ వెంట డిప్యూటీ సీఎంలు మహముద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో కేకే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కెకె త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు