సంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం: ప్రమాదం నుంచి తప్పించుకున్న పిల్లలు

Published : Aug 07, 2021, 12:46 PM IST
సంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం: ప్రమాదం నుంచి తప్పించుకున్న పిల్లలు

సారాంశం

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పిల్లలపైకి దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు పిల్లలపైకి దూసుకుని వెళ్లింది. అయితే. ఈ ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ కారు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంఘటనపై పోలీసుుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ