ములుగు : డ్రైవర్‌కు గుండెపోటు.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, అందులో 40 మంది

Siva Kodati |  
Published : Jan 06, 2023, 04:46 PM IST
ములుగు : డ్రైవర్‌కు గుండెపోటు.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, అందులో 40 మంది

సారాంశం

ములుగు జిల్లాలో ప్రైవేట్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. 

ములుగు జిల్లాలో ప్రైవేట్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నారు. మరోవైపు గుండెపోటు కారణంగా డ్రైవర్ మరణించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.వెంకటాపురం మండలం వీరభద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu