కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

Siva Kodati |  
Published : Jan 20, 2023, 10:10 PM IST
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

సారాంశం

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు పోలీసులు 

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మౌలాలి దగ్గర ప్రయాణీకులను దించివేసి డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్నారు పోలీసులు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu