పోలీసులు వేధిస్తున్నారు: నాంపల్లి కోర్టు దగ్గర వృద్ధురాలు ఆత్మహత్య

Published : Oct 14, 2019, 01:57 PM IST
పోలీసులు వేధిస్తున్నారు: నాంపల్లి కోర్టు దగ్గర వృద్ధురాలు ఆత్మహత్య

సారాంశం

వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: నాంపల్లి కోర్టు దగ్గర కలకలం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. వృద్ధురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కోర్టు కేసులతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu