ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

Published : Jul 21, 2018, 03:30 PM IST
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

సారాంశం

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్( జీహెచ్ఎంసీ) ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి  అడ్డంగా దొరికిపోయాడు. సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో ఏఎంవోహెచ్‌గా పని చేస్తున్న వెంకట రమణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. క్యాటరింగ్ సర్వీస్ యజమాని వద్ద వెంకట రమణ రూ. 60 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకట రమణ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?