మహబూబాబాద్ :లారీపై నుంచి జారి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి, 8 మంది కూలీల దుర్మరణం..?

Siva Kodati |  
Published : Dec 31, 2022, 08:24 PM ISTUpdated : Dec 31, 2022, 09:24 PM IST
మహబూబాబాద్ :లారీపై నుంచి జారి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి, 8 మంది కూలీల దుర్మరణం..?

సారాంశం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో గ్రానైట్ లారీ నుంచి బండరాయి జారి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు.  

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ నుంచి బండరాయి జారి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులందరినీ చిన్నగూడెం మండలం మంగోరిగూడెనికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ , అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?
హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే