సిద్ధిపేటలో 40 ఊర కుక్కలను చంపి పాతేశారు: కలెక్టర్ సీరియస్

Published : Jun 23, 2019, 07:12 PM IST
సిద్ధిపేటలో 40 ఊర కుక్కలను చంపి పాతేశారు: కలెక్టర్ సీరియస్

సారాంశం

సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

సంఘటనకు బాధ్యులైనవారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. శునకాల శవాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్ాపరు. 

ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.