తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

Siva Kodati |  
Published : Sep 17, 2019, 08:07 PM IST
తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించగా.. గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది. 

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించగా.. గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది.

ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్‌‌ను నియమించి..  సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు
IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్