యాదాద్రి: సెల్ టవరెక్కిన నలుగురు రైతులు(వీడియో)

Published : Sep 04, 2018, 10:40 AM ISTUpdated : Sep 09, 2018, 12:38 PM IST
యాదాద్రి: సెల్ టవరెక్కిన నలుగురు రైతులు(వీడియో)

సారాంశం

యాదాద్రి: సెల్ టవరెక్కిన నలుగురు రైతులు

యాదాద్రి: మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకు  చెందిన రైతులు కల్తీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన తమకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ మోత్కూర్ లో నలుగురు రైతులు సెల్ టవర్ ఎక్కారు. నారామల్ల ఉప్పలయ్య 10 ఎకరాలు, వలపు వెంకన్న 3 ఎకరాలు, బొడ్డు లక్ష్మీ నర్సు 8 ఎకరాలు, నల్ల సత్తయ్య 8 ఎకరాలు నష్టపోయామని వారు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేసారు.

                        "

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!