8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన టీచర్... చితకబాదిన గ్రామస్తులు (వీడియో)

Published : Jul 19, 2018, 06:17 PM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన టీచర్... చితకబాదిన గ్రామస్తులు (వీడియో)

సారాంశం

 మూడవ తరగతి చదువుతున్న8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కరింనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో జరిగింది. 

 మూడవ తరగతి చదువుతున్న8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కరింనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆ కామాంధుడిని చితకబాది పోలిస్ స్టేషన్లో ఆ ఉపాధ్యాయుడిపై కేసు ఫైల్ చేశారు. 

                                                         

https://www.mynation.com/news/telangana-class-3-girl-sexually-harassed-by-school-teacher-pc401x

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu