యాదాద్రి : ఐచర్ వాహనం బోల్తా, వెనుక నుంచి ఢీకొట్టిన మూడు కార్లు .. ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : Jul 09, 2022, 08:39 PM ISTUpdated : Jul 09, 2022, 08:40 PM IST
యాదాద్రి : ఐచర్ వాహనం బోల్తా, వెనుక నుంచి ఢీకొట్టిన మూడు కార్లు .. ముగ్గురి మృతి

సారాంశం

యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. దీంతో వెనుకే వస్తున్న మూడు కార్లు ఐచర్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?