యాదాద్రి : ఐచర్ వాహనం బోల్తా, వెనుక నుంచి ఢీకొట్టిన మూడు కార్లు .. ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : Jul 09, 2022, 08:39 PM ISTUpdated : Jul 09, 2022, 08:40 PM IST
యాదాద్రి : ఐచర్ వాహనం బోల్తా, వెనుక నుంచి ఢీకొట్టిన మూడు కార్లు .. ముగ్గురి మృతి

సారాంశం

యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. దీంతో వెనుకే వస్తున్న మూడు కార్లు ఐచర్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు