తాగి డ్రైవింగ్... హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Dec 05, 2020, 05:13 PM IST
తాగి డ్రైవింగ్... హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.

మృతులను రాజన్న, భూమయ్య, భూదేవిగా గుర్తించారు. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారించారు.

డ్రైవర్ సహా కారులో ఐదుగురు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు డ్రైవర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం