తాగి డ్రైవింగ్... హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Dec 05, 2020, 05:13 PM IST
తాగి డ్రైవింగ్... హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.

నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.

మృతులను రాజన్న, భూమయ్య, భూదేవిగా గుర్తించారు. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారించారు.

డ్రైవర్ సహా కారులో ఐదుగురు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు డ్రైవర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?