ఆసిఫాబాద్ జిల్లాలో బావిలోకి దిగి ముగ్గురు మృతి

Published : Jul 10, 2019, 06:11 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో బావిలోకి దిగి ముగ్గురు మృతి

సారాంశం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు. కౌటాల మండలంలోని ముత్యంపేటలో బావిలోకి దిగిన ముగ్గురు యువకులు ఊపిరాడక మృతి చెందారు.  


ఇసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు. కౌటాల మండలంలోని ముత్యంపేటలో బావిలోకి దిగిన ముగ్గురు యువకులు ఊపిరాడక మృతి చెందారు.

ముత్యంపేట గ్రామంలో బావిలోకి దిగిన ముగ్గురు యువకులు  శ్వాస అందక మృత్యువాత పడ్డారు. రాకేష్, మహేష్, శ్రీనివాస్‌లు మృతి చెందినట్టుగా గుర్తించారు. అయితే వీరు ముగ్గురు బావిలోకి ఎందుకు దిగారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!