సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు పరారీ

Published : Aug 28, 2018, 07:23 PM ISTUpdated : Sep 09, 2018, 12:13 PM IST
సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు పరారీ

సారాంశం

హైదరాబాద్ సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు తప్పించుకున్నారు. వసతి గృహంలోని బాత్‌రూమ్ కిటికీ తొలగించి వీరంతా తప్పించుకున్నారు. జువైనల్ హోమ్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి 11 మంది బాలురు తప్పించుకున్నారు. వసతి గృహంలోని బాత్‌రూమ్ కిటికీ తొలగించి వీరంతా తప్పించుకున్నారు. జువైనల్ హోమ్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ గాలింపులో తప్పించుకున్న వారిలో ఒకరి ఆచూకీ దొరికింది. వారం క్రితం ఇదే జువైనల్ హోమ్ నుంచి ఆరుగురు బాలురు తప్పించుకున్నారు. ఈ సంఘటనలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?