సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, నిజామాబాద్‌లో డీఎస్ తనయుడు: తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు వీరే

By Siva KodatiFirst Published Mar 21, 2019, 8:11 PM IST
Highlights

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 10 మంది చోటు దక్కించున్నారు

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 10 మంది చోటు దక్కించున్నారు
 

బీజేపీ అభ్యర్థులు వీరే:

 

సికింద్రాబాద్- కిష‌న్‌రెడ్డి 

మ‌ల్కాజ్‌గిరి- ఎన్ రాంచంద‌ర్‌రావు

భువ‌న‌గిరి- పీవీ శ్యాంసుంద‌ర్‌రావు

వ‌రంగ‌ల్- చింతా సాంబ‌మూర్తి

మ‌హబుబాబాద్- హుస్సేన్ నాయ‌క్‌


క‌రీంన‌గ‌ర్ -బండి సంజ‌య్‌

నిజామాబాద్- ధర్మపురి అరవింద్‌

నాగ‌ర్ క‌ర్నూల్- బంగారు శృతి

న‌ల్గొండ- గార్లపాటి జితేంద్రకుమార్‌

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - డీకే అరుణ
 

click me!