నా గురువులు మా తల్లిదండ్రులే... సింధు

Published : Sep 05, 2018, 12:46 PM ISTUpdated : Sep 09, 2018, 12:00 PM IST
నా గురువులు మా తల్లిదండ్రులే... సింధు

సారాంశం

తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.

తన తల్లిదండ్రులే తన మొదటి గురువులని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు తెలిపారు. గుంటూరు  జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింధు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు కష్టపడతానని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.

PREV
click me!

Recommended Stories

WPL 2026 : ముంబై vs బెంగళూరు.. తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
WPL: క్రికెట్ లవర్స్‌కు పండగే.. 28 రోజులు.. 22 మ్యాచులు.. గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే!