త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి! (వీడియో)

First Published May 29, 2018, 11:42 AM IST
Highlights

ధోనీ vs బ్రావో.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఈ పోటీలో పాల్గొన్నారు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే ధోనీయే ఈ చాలెంజ్‌లో గెలిచాడని ప్రత్యేకంగా చెప్పాలా.. 

 

When Thala challenged Champion for a three run dash, post the victory yesterday! Any guesses who wins it? 🦁💛 pic.twitter.com/k8OzIPMyxo

— Chennai Super Kings (@ChennaiIPL)
click me!