త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి! (వీడియో)

Published : May 29, 2018, 11:42 AM IST
త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి!  (వీడియో)

సారాంశం

ధోనీ vs బ్రావో.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఈ పోటీలో పాల్గొన్నారు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే ధోనీయే ఈ చాలెంజ్‌లో గెలిచాడని ప్రత్యేకంగా చెప్పాలా.. 

 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?