టోక్యో ఒలింపిక్స్: భారత జోడోకా సుశీలా దేవీ ఓటమి... రౌండ్ 32 నుంచి నిష్కమణ...

Published : Jul 24, 2021, 10:32 AM IST
టోక్యో ఒలింపిక్స్: భారత జోడోకా సుశీలా దేవీ ఓటమి... రౌండ్ 32 నుంచి నిష్కమణ...

సారాంశం

. హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి... ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకైక జూడో అథ్లెట్‌గా సుశీలా దేవి...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత జోడోకా ప్లేయర్ సుశీలా దేవీ పోరాటం ముగిసింది. మహిళల 48 కేజీల విభాగంలో హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి, పోటీ నుంచి నిష్కమించింది.

మణిపూర్‌కి చెందిన 26 ఏళ్ల సుశీలాదేవి, ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకైక జూడో అథ్లెట్. సుశీలాదేవిని ఓడించిన హంగేరి జూడోకా ఎవా సెనోవిక్‌జీ, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. జపాన్ జూడోకా ఫునా టోనాకితో రౌండ్ 16లో తలపడనుంది ఎలా సెనోవిక్‌జీ. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !