తిరిగి జట్టులోకి చేరిన కోహ్లీ, బుమ్రా..ఆసీస్‌తో సిరీస్‌లో బరిలోకి

Siva Kodati |  
Published : Feb 14, 2019, 04:54 PM IST
తిరిగి జట్టులోకి చేరిన కోహ్లీ, బుమ్రా..ఆసీస్‌తో సిరీస్‌లో బరిలోకి

సారాంశం

విశ్రాంతి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ ‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చింది. 

విశ్రాంతి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ ‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చింది.

విశ్రాంతి అనంతరం ఈ నెల 24 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఓపెనర్, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌ ఫిట్‌నెస్ దృష్ట్యా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !