ఏషియన్ గేమ్స్ 2023: కొనసాగుతున్న భారత పతకాల జోరు.. ఆర్చరీలో మరో స్వర్ణం..

Published : Oct 05, 2023, 10:08 AM ISTUpdated : Oct 05, 2023, 10:11 AM IST
ఏషియన్ గేమ్స్ 2023: కొనసాగుతున్న భారత పతకాల జోరు.. ఆర్చరీలో మరో స్వర్ణం..

సారాంశం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 భారత్‌కు పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 భారత్‌కు పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 230-229తో ఓడించి స్వర్ణం సాధించింది. భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ ఈ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం. 

ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ తనదైన ముద్ర వేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యుత్తమ పతకాలన సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో  భారత్ ఇప్పటివరకు 19 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలతో మొత్తం 82 పతకాలు సాధించింది.

 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు