తిరుమల సమాచారం : ఆగస్టు 6,2017

Published : Aug 06, 2017, 09:25 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
తిరుమల సమాచారం : ఆగస్టు 6,2017

సారాంశం

సర్వదర్శనం కోసం 25 కంపార్టమెంట్స్ లలో భక్తులు ‌స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10  గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000,   శ్రీవారిమెట్టు-6000,   మంది భక్తులకి మాత్రమే  దివ్యదర్శనం.

తిరుమల సమాచారం

ఆదివారం ( 06.08.2017)
 

* సర్వదర్శనం కోసం 25
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
   ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం
 ‌‌‌‌‌‌  అలిపిరి-14000,
   శ్రీవారిమెట్టు-6000,
   మంది భక్తులకి మాత్రమే
   దివ్యదర్శనం.

* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.

* నిన్న ఆగష్టు 05 న
   70,891 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 42,152 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.02కోట్లు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !