నిన్న శ్రీవారి హుండి వసూలు మూడున్నర కోట్లు దాటింది

Published : Jun 23, 2017, 01:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
నిన్న శ్రీవారి హుండి వసూలు మూడున్నర కోట్లు దాటింది

సారాంశం

* సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.   * సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. * కాలినడక భక్తులు 8 కంపార్టమెంట్ లలో వేచి ఉన్నారు.

తిరుమల సమాచారం

* ఈరొజు శుక్రవారం 
   23.06.2017
 

* సర్వదర్శనం కోసం 22
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 8
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 8 కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 6 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 22 న
   82,128 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 39,711 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 3.53కోట్లు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !