అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య

Published : May 21, 2018, 06:27 PM IST
అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య

సారాంశం

అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య .

కందుకూరుకు మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ(23) తన ఏడాదిన్నర పాప ఏడుస్తూ అల్లరిచేస్తుందని కొట్టింది. పొరపాటున ఆయువుపట్టైన కణతికి తగిలి పాప మరణించింది.  భవ్యశ్రీ అత్తా మామలు చూస్తే తనను చంపేస్తారని బయపడింది. ఈ క్రమంలో  తన కూతురు ఇక లేదన్న బాధతో  లెటర్ రాసి చీరతో ఉరి వేసుకుని తాను కూడా తనువు చాలించింది. కాగా భవ్యశ్రీ చనిపోతూ రాసిన లెటర్ లో ' నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా పాప లేని జీవితం నాకవసరం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి' అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu