భారత మార్కెట్ లోకి సరికొత్త లాండ్ రోవర్

Published : Jan 20, 2018, 03:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
భారత మార్కెట్ లోకి సరికొత్త లాండ్ రోవర్

సారాంశం

లాండ్ రోవర్ నుంచి మరో కొత్త మోడల్ కారు రేంజ్ రోవర్ వేలార్ పేరిట భారత మార్కెట్లో అడుగుపెట్టిన లాండ్ రోవర్

ప్రముఖ లక్జరీ కార్ల తయారీ సంస్థ లాండ్ రోవర్.. భారత మార్కెట్ లోకి  సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. రేంజ్ రోవర్ వేలార్ పేరిట ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.78.83 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది డిసెంబర్ నెల నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పుడు దీనిని విడుదల చేశారు. లాండ్ రోవర్ నుంచి వచ్చిన నాల్గో ఎస్ యూవీ వాహనం ఇది.

ఇండియాలో  ఎవాక్‌ మోడల్‌ లాంచ్‌ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను  తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆకర్షణీయమైన మెరైన్‌ బ్లూ  షేడ్‌తో మూడురంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. పాత మోడల్ తో పోలిస్తే.. చాలా మార్పులు చేశారు.   దీనిలో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లను అమర్చారు.   స్టాండర్డ్‌ వైఫై హాట్‌ స్పాట్‌ తదితర సదుపాయాలు కూడా కలవు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !