
ఇండియా వాంట్స్ టు నో అంటూ ఓ నేషనల్ మీడియోలో అదరగొట్టిన అర్నాబ్ గోస్వామి ఇటీవల ఆ చానెల్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
తర్వాత రిపబ్లిక్ అనే పేరుతో ఓ కొత్త చానెల్ తీసుకొస్తున్నట్లు ప్రకటంచారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఏసియా నెట్ మీడియాతో పంచుకున్నారు.