ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు

Published : Dec 20, 2019, 06:07 PM ISTUpdated : Dec 20, 2019, 06:16 PM IST
ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు

సారాంశం

ఉత్తర భారతంలో శుక్రవారం నాడు భూప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. 

న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.

ఢిల్లీతో పాటు శ్రీనగర్, మధుర, చంఢీఘడ్‌లలో కూడ భూప్రకంపనలు చోటు చేసుకొన్నట్టుగా  అధికారులు తెలిపారు.  అంతేకాదు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకొన్నట్టుగా సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్ లో శుక్రవారం నాడు సాయంత్రం 5:09 గంటలకు భూకంపం వాటిల్లింది. ఆ తర్వాత ఢిల్లీలో సాయంత్రం భూకంపం వచ్చింది.  ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపతీవ్రత నమోదైంది. 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works